భక్తుల ఐశ్వర్
ఈ మహాయాగం ఆగస్టు 20వ తేది వరకు నాలుగు రోజుల పాటు నిర్వహిం చబడుతుంది. తొలి రోజు సాయంత్రం 6 గంటలకు ఆచార్యవరణం, మేదినీ పూ జ, మృత్సంగ్రహణం, అంకురార్పణం, వేదారంభం కార్యక్రమాలు వైదికంగా నిర్వహించారు.
మొత్తం 32 మంది వేదపండితుల సమక్ షంలో జరిగే ఈ మహాయాగంలో వేదపారా యణం, సుందరకాండ పారాయణం తదితర వైదిక క్రతువులు జరుగుతాయి. ఆగస్టు 20న పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది.
ఈ మహాయాగంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్ సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్ మణ్య అవధాని, ఇతర అధికారులు, పాల్గొన్నారు.
No comments :
Write comments