ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని
ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేపట్టారు. అనంతరం వేదమంత్రాల నడుమ మూల వర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్ వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డి ప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments