భక్తుల ఐశ్వర్
మొత్తం 32 మంది వేదపండితుల సమక్ షంలో జరిగిన ఈ మహాయాగంలో వేదపా రాయణం, సుందరకాండ పారాయణం తది తర వైదిక క్రతువులు జరిగాయి.
ఈ యాగానికి హాజరైన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు మాట్లాడుతూ సంగోపాంగ శ్రీ శ్రీనివాస విశ్ వశాంతి మహాయాగం వైభవంగా ముగిసిం దని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విశ్వశాంతి యాగాలు, హవనాలను నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందని అన్నారు. త్ వరలోనే ఈ కార్యక్రమాలు ప్రారంభి స్తామని తెలియజేశారు.
ఈ మహాయాగంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్ సిపాల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్ మణ్య అవధాని, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.













No comments :
Write comments