టీటీడీ ఎస్వీ
తిరుపతి తిరుమల హెల్త్ కేర్ ప్ రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి శ్ రీ నాగార్జున నాయుడు ఆదివారం రూ .10 లక్షలు విరాళంగా అందించా రు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనా యకుల మండపంలో అదనపు ఈవో శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరికి ఈ మేరకు దాత చెక్కును అందజేశారు.

No comments :
Write comments