తిరుపతి
ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సె ప్టెంబరు 18న ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమం జనం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలకు సెప్టెంబరు 22న సాయం త్రం 6 నుండి రాత్రి 8 గంటల వ రకు గణపతి పూజ, పుణ్యాహవ చనం, అంకురార్పణ, నవ కలశ స్థాపన, వాస్తుపూజ నిర్వహిస్ తారు.
ఇందులో భాగంగా సెప్టెంబరు 23న శ్రీ కామాక్షి దేవి, సెప్టెంబరు 24న శ్రీ ఆదిపరాశక్తి, సెప్టెం బరు 25న మావడి సేవ అలంకారం, సె ప్టెంబరు 26న శ్రీ గాయత్రి అలంకారం, సెప్టెంబరు 27న బాల త్ రిపుర సుందరి, సెప్టెంబరు 28న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, సె ప్టెంబరు 29న శ్రీఅన్నపూర్ణా దేవి, సెప్టెంబరు 30న శ్రీ మహి షాసురమర్థిని, అక్టోబరు 1న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 2న శ్ రీ శివపార్వతుల అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తా రు. అక్టోబరు 2న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్ మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సం గీతం, దేవి భాగవతంపై పురాణ ప్ రవచనం, లలితసహస్రనామ పారాయణం కా ర్యక్రమాలు నిర్వహిస్తారు.
.jpg)
No comments :
Write comments