తిరుమలలో
ఈ సందర్భంగా భవనంలోని హాళ్లు, అన్న ప్రసాద వితరణ హాలు, కల్యా ణకట్ట, మరుగుదొడ్లు, తదితర ఏర్ పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
సెప్టెంబర్ 25వ తేదిన పీఏసీ-5 భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నా యుడు ప్రారంభిస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించా రు.
ఈ సందర్భంగా భవనంలో ఏర్పాటు చే సిన ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్ లింగ్ యంత్రాన్ని పరిశీలించారు.
ఈ తనిఖీల్లో ఈవో వెంట సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు, సిఈ శ్రీ సత్య నా రాయణ, ఇతర అధికారులు పాల్గొన్నా రు.






No comments :
Write comments