తిరుచానూ
ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్ రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్ వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్ టెంబరు 05వ తేదీన పవిత్రప్రతిష్ ఠ, సెప్టెంబరు 06న పవిత్ర సమర్ పణ, సెప్టెంబరు 07న మహా పూర్ణా హుతి కార్యక్రమాలు నిర్వహిస్తా రు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్ రీ దేవరాజులు, అర్చకులు శ్రీ శ్రీనివాస చార్యులు, శ్రీ మణికం ఠ ఆచార్యులు, శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ రమేశ్ , టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సుబ్బరాయుడు, శ్రీ ప్రసాద్ పాల్గొన్నారు.



No comments :
Write comments