శ్రీవారి
మొత్తం 26 కళాబృందాలు పాల్గొన్ నాయి. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 607 మంది కళాకారులు తమ ప్రదర్శనలను ఇచ్చారు. దేశంలోని 18 రాష్ట్రాల నుండి బృందాలు ఈ సేవలో భాగమయ్యాయి.
కేరళ, తమిళనాడు, కర్ణాటక, హర్యా నా, ఛత్తీస్గఢ్, గోవా, తెలంగా ణ, ఒడిస్సా, మహారాష్ట్ర, హిమా చల్ ప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మణిపూర్, పంజాబ్, జమ్ము కాశ్మీ ర్ వంటి 15కు పైగా రాష్ట్రాల నుం చి వచ్చిన ఈ సాంప్రదాయ నృత్యాలు , ప్రదర్శనలు భక్తులను మంత్రము గ్ధులను చేశాయి.
కేరళ నుంచి వచ్చిన యక్షగానం ( నవదుర్గ), తమిళనాడు నుంచి పాండి చ్చేరి ఫోక్ డాన్స్, మైలట్టం, కర్ణాటక నుంచి పిన్నాల్ ఆండాళ్ డాన్స్ వంటి సాంప్రదాయ నృత్యాలు ఆయా ప్రాంతాల సంస్కృతిని, వైవి ధ్యతను కళ్లకు కట్టాయి.
తెలంగాణ బృందం ప్రదర్శించిన కో లాటం భక్తులను ఉల్లాసపరిచింది.
హర్యానా నుంచి ప్రదర్శించిన ఉల్ లాసభరితమైన నృత్యాలు, హిమాచల్ ప్రదేశ్ సాంప్రదాయ నృత్యాలు, అలాగే ఢిల్లీ నుంచి వచ్చిన చౌ మయూర్ బంజ్ ప్రదర్శనలు ఉత్తరాది కళా వైవిధ్యాన్ని చాటాయి.
జమ్ము కాశ్మీర్ నుంచి వచ్చిన రౌ ఫ్ నృత్యం, పంజాబ్ లూధి నృత్యా లు ఉత్తర భారతదేశపు ఉల్లాసభరి తమైన జానపద సంస్కృతిని ప్రతిబిం బించాయి.
ఒరిస్సా నుంచి ప్రదర్శించిన ప్ రసిద్ధ సంబల్పూడి నృత్యం ప్రత్ యేకమైన గౌటిపు నృత్యాలు కనువిం దు చేశాయి.
ఛత్తీస్గఢ్ నుంచి పంతి నృత్యం, బీహార్ నుంచి వచ్చిన సమాచకేవ ప్రదర్శనలు మధ్య భారతీయ సాంప్ రదాయ శైలిని ఆవిష్కరించాయి.మణి పూర్ నుంచి మైబిజాగోయి నృత్యం ఈశాన్య భారతదేశపు సంస్కృతిని పరిచయం చేసింది.
మహారాష్ట్ర నుంచి గొందళ్ నృత్యం ,శక్తివంతమైన డ్రమ్ముల విన్యాసా లు ప్రేక్షకులకు ఉత్తేజాన్నిచ్ చాయి. గోవా కల్చరల్ డిపార్ట్మెం ట్ సమర్పించిన గోవా నృత్యాలు ప్ రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
శ్రీరామ పట్టాభిషేకం, రామావతారం వంటి పౌరాణిక ఘట్టాలను కళాకారు లు తమ నృత్య రూపకాల ద్వారా అద్ భుతంగా ప్రదర్శించి, భక్తి భావా న్ని పెంపొందించారు.

















No comments :
Write comments