కడప జిల్
ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, చతుస్రనామార్చన, ద్ వార తోరణ, అనంత కళా పూజ, అగ్ని ప్రతిష్ట నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు నిత్యహోమం తదితర వైదిక కార్యక్ రమాలు చేపడుతారు.
6వ తేది శనివారం పవిత్ర సమర్పణ, స్నపన తిరుమంజనం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి సిబ్బంది పాల్గొ న్నారు.

No comments :
Write comments