టిటిడిలో
ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లా డుతూ, ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మే రకు, శ్రీవారి సేవా ప్రమాణాలను మరింత పెంపొందించాలనే ఉన్నతమైన సంకల్పంతో గత కొద్ది కాలంగా పలు సంస్కరణలు చేపట్టినట్టు తెలిపా రు. ఈ సంస్కరణలలో భాగంగా గ్రూప్ సూపర్వైజర్లు, సేవకుల ట్రైనర్ ల రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక యాప్ను సెప్టెంబర్ 3న ప్రారంభిం చామన్నారు.
శ్రీవారి సేవకుల ట్రైనర్లకు శి క్షణ ఇచ్చేందుకు మరింత పటిష్ట ప్రణాళికలు, బోధన పాఠ్యాంశాలను రూపొందించాలని సూచించారు. శిక్ షణ పొందిన ట్రైనర్లు, సూపర్వై జర్లు సేవకులకు శిక్షణ ఇస్తారని , దీనివల్ల శ్రీవారి సేవలో మరిం త నాణ్యత పెరుగుతుందన్నారు. మొ దటి విడత శిక్షణ కార్యక్రమం సె ప్టెంబర్ 24 నుంచి ప్రారంభమై మూ డు రోజుల పాటు కొనసాగుతుందన్నా రు. ఉదయం విధానపరమైన అంశాలపై శి క్షణ , మధ్యాహ్నం వివిధ సేవా కేం ద్రాలలో ఫీల్డ్ విజిట్లకు వెళ్ లి పరిశీలించేలా రూపొందిచాలన్నా రు.
అనంతరం గ్రూప్ సూపర్వైజర్లు, సే వకుల ట్రైనర్ల శిక్షణ మాడ్యూల్ పై ప్లానింగ్ విభాగానికి చెంది న నలుగురు నిపుణులు పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ శిక్ షణలో 8 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సేవ యొక్ క ఆధ్యాత్మిక మూలాలు, శ్రీవారి సేవ పరిణామ క్రమం, వివిధ సందర్ భాలలో సేవ ప్రాముఖ్యత, ప్రత్యే క రోజులలో సేవ నిర్వహణ, పటిష్ట సేవ అందించేందుకు నైపుణ్యాలు, స్పూర్తిధాయకమైన నాయకత్వం, సు లభ పద్దతిలో అందరికి అర్థమయ్యే లా, ఆదర్శ సేవకుడి లక్షణాలు, పలు బాషలలో ప్రాథమిక నైపుణ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీఆర్ వో డా. టి. రవి, డీఎఫ్వో & జి ఎం (ఐటీ ఇన్చార్జ్) శ్రీ ఫణికు మార్ నాయుడు, ఆల్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రాం ఆఫీసర్ & శ్వేత డైరె క్టర్ ఇన్చార్జ్ శ్రీ రాజగోపా ల్ మరియు ఇతర అధికారులు పాల్గొ న్నారు.


No comments :
Write comments