21.9.25

టీటీడీకి ఎలక్ట్రిక్ స్కూటర్ విరాళం electric scooter




హైదరాబాద్ కు చెందిన బిగాస్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శనివారం రూ.1.10 లక్షలు విలువైన బిగాస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను టీటీడీకి విరాళంగా అందించింది.

ఈ మేర‌కు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఏఈవో శ్రీ మోహన్ రాజుకు ఆ సంస్థ ఆర్ఎస్ఎం కె.రామారావు స్కూట‌ర్ తాళాలు అందించారు.

No comments :
Write comments