భగవంతుని అను
ఈ సందర్భంగా శ్రీ మేడసాని మోహన్ మాట్లాడుతూ, భగవంతుని నమ్మి చె డిపోయిన వారు లేరని అన్నారు. హరి అంటే చేసిన పాపాలు పటాపంచలు అవుతాయన్నారు. భక్తులలో ప్రథమ స్థానంలో ప్రహ్లాదుడు ఉన్నారన్ నారు.
ముందుగా హరికథ ప్రాశస్త్యం మీద వక్తలు మాట్లాడారు. డిపిపి కళాకారులు శ్రీ ఆదిపట్ ల నారాయణ దాసు గారి కీర్తనలపై గోష్ఠి గానం చేశారు. హరికథ ధర్ మ ప్రచారం మీద డా. వై. వేంకటేశ్ వరులు భాగవతులు ఉపన్యసించారు. హరికథ పితామహులు శ్రీమద్ అజ్జా డ ఆదిభట్ల నారాయణదాసు గారి జీవి త విశేషాలు మీద శ్రీమతి పి. వరలక్ష్మీ భాగవతారిణి ఉపన్యసిం చారు.
డా. ఎం. డాక్టర్ ఎంవీ సింహాచల శాస్త్రి భాగవతులు గారు హరికథ గానం భక్త మార్కండేయ మీద మాట్లా డారు. శ్రీ పరాయితం నారాయణాచార్ య భాగవతులు హరికథ గానం - భక్త శబరి అనే అంశంపై ప్రసంగిం చారు.
తదుపరి సాయంత్రం హిందూ ధర్మ ప్ రచార పరిషత్తు కథకులు శ్రీ ఎం. రాముడు భాగవతులు హరికథా గానం పా ర్వతి కళ్యాణం అనే అంశం మీద మా ట్లాడగా, డా.వై. వెంకటేశ్వర్లు బాగోదు లు వారు హరికథ గానం - గజేంద్రమోక్షం అనే అంశం మీద మా ట్లాడారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్ వహించిన ఈ కార్యక్రమానికి వ్యా ఖ్యాతగా డాక్టర్ వి. విజయకుమారి భగవతారని వ్యవహరిం చారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్ రచార పరిషత్ కార్యదర్శి శ్రీరా మ్ రఘునాథ్, డిప్యూటీ సెక్రటరీ శ్రీ రామగోపాల్, ఏఈవో శ్రీ సి. హెచ్. సత్యనారాయణ తదితరులు పాల్ గొన్నారు.



No comments :
Write comments