అప్పలాయగుం
సాయంత్రం శ్రీవారిని తిరుచ్చి పైకి వేంచేపు చేసి సమర్పణ చేపట్ టారు. అనంతరం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాల అనంతరం పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.
18వ తేదీ గురువారం స్వామి వారి కి పవిత్ర సమర్పణ చేపడుతారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం చేపడు తారు. అనంతరం యాగశాలలో వైదిక కా ర్యక్రమాలు జరుగనున్నాయి.
19వ తేదీ గురువారం ఉదయం ఏకాంతం గా శ్రీవారికి, శ్రీ పద్మావతీ అమ్మవారికి, శ్రీ ఆండాళ్ అమ్మవా రికి అభిషేకం చేస్తారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాల తర్ వాత స్నపన తిరుమంజనం నిర్వహిస్ తారు. సాయంత్రం శ్రీవారి తిరువీ ధి ఉత్సవం, రాత్రికి పలు వైదిక కార్యక్రమాల అనంతరం పూర్ణాహుతి, కుంభబింభం వేంచేపు, కళవాహన వి శేష నివేదన, అర్చక బహుమానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్ రీ హరీంధ్రనాథ్, సూపరింటెండెంట్ లు, ఆలయ ఇస్పెక్టర్లు , అర్చకు ల, భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments