కడప జిల్
ఇందులో భాగంగా ఉదయం స్వామివారి ని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్ రనామార్చన, కొలువు నిర్వహించారు . అనంతరం యాగశాలలో వైదిక కా ర్యక్రమాలు జరిగాయి. ఈ సందర్ భంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్ రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్ సవర్లకు స్నపనతిరుమంజనం వేడు కగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్ తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్ బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.
సాయంత్రం ఉత్సవమూర్తులను ఊరేగిం పు వేడుకగా జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకు లు, విశేష సంఖ్యలో భక్తులు పా ల్గొన్నారు.

No comments :
Write comments