తిరుపతి శ్రీ
• సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం ని ర్వహిస్తారు.
- సెప్టెంబరు 7న పౌర్ణమి సందర్ భంగా ఉదయం 9.30 గంటలకు అష్టోత్ తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.
- సెప్టెంబరు 7న చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల కు ఆలయం మూత.
- సెప్టెంబరు 17న పునర్వసు నక్ షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుం ది. సాయంత్రం 5.30 గంటలకు స్వా మి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరా మచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగిం పుగా తీసుకెళతారు. సాయంత్రం 6. 30 గంటలకు ఊంజల్సేవ నిర్వహిస్ తారు.
- సెప్టెంబరు 21న అమావాస్య సందర్ భంగా ఉదయం 9 గంటలకు సహస్ర కలశా భిషేకం చేపడతారు. రాత్రి 7 గం టలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.
.jpg)
No comments :
Write comments