చం
సాంప్రదాయ బద్ధంగా మూసివేసినట్ లు టిటిడి చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు చెప్పారు. రాత్రి 9.50 గంటల నుండి సోమవారం తెల్లవారుజా మున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ శ్ రీ బీ.ఆర్. నాయుడు మీడియాతో మా ట్లాడుతూ, చంద్రగ్రహణం కారణంగా ఆలయ ద్వారాలు సంప్రదాయబద్ధంగా మూసివేసి, సోమవారం ఉదయం శాస్త్ రోక్తంగా శుద్ధి తదితర కార్యక్ రమాలు పూర్తి చేసిన ఉదయం 3 గం టలకు మళ్లీ శ్రీవారి ఆలయ ద్వారా లు తెరిచి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు.
అదనపు ఈఓ శ్రీ సి హెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులందరికీ నిర్దే శిత సమయానికి అనుగుణంగా భక్తు లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం ఏర్పాట్లు దర్శనం కల్పిం చడం జరిగింది అని తెలిపారు.
చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసా దం కాంప్లెక్స్, వకుళమాత, పిఏసి –2, వైకుంఠం వంటశాలలు మూసి వేసి నట్లు తెలిపారు. దీనిని దృష్టి లో ఉంచుకుని అన్నప్రసాద విభాగం భక్తుల కొరకు 50 వేల పులిహోర ప్ యాకెట్లు సిద్ధం చేసిందన్నారు.
అన్నప్రసాద వితరణ సోమవారం ఉదయం 8 గంటల నుండి పునః ప్రారంభమవుతుం దని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ అర్ చకులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, అన్నప్రసాదండిప్యూటీ ఈఓ శ్రీ రాజేంద్ర, విజిఓ శ్రీ సురేంద్ర, ఇతరులు పాల్గొన్నారు.



No comments :
Write comments