తిరుచానూ
ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మే ల్కొలిపి సహస్రనామార్చన, నిత్యా ర్చన చేపట్టారు. ఆ తరువాత ఉద యం 11.30 గంటల నుండి పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో అమ్మవారి మూలమూర్తికి, ఉత్సవర్ లకు, ఉప ఆలయాలకు, పరివార దేవ తలకు, విమానప్రాకారానికి, ధ్ వజస్తంభానికి పవిత్రాలు సమర్పిం చారు.
కాగా, సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో ఆరా ధన, హోమాలు, నివేదన, తీర్థప్రసా ద గోష్టి తదితర వైదిక కార్యక్ రమాలు నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 07వ తేదీ ఆదివారం ఉదయం సుప్రభాతం అనంతరం సహస్రనా మార్చన, నిత్యార్చన శుద్ధి చే పడుతారు. అనంతరం యాగశాలకు ఉత్ సవమూర్తులు వేంచేపు చేస్తారు. యాగశాలలో హోమాలు, మహాపూర్ణాహుతి , శాంతి హోమం, పవిత్ర విసర్జనము , నివేదన, కుంభప్రోక్షణ, తీర్ థప్రసాద వినియోగం చేపడుతారు. ఉదయం 10.00 గం.ల నుండి 11.30 గం .ల వరకు శ్రీకృష్ణస్వామి మఖమం డపంలో స్నపన తిరుమంజనం, చక్రస్ నానం చేపడుతారు. అటు తర్వాత పలు వైదిక కార్యక్రమాల తర్వాత ఆది వారం చంద్రగ్రహణంలో భాగంగా మధ్ యాహ్నం 02.15 గం.లకు ఆలయాన్ని మూసివేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్ రీ దేవరాజులు, ఆలయ అర్చకులు, సూపరింటెండెంట్ శ్రీ రమేశ్, టెం పుల్ ఇన్స్పెక్టర్ లు పాల్గొ న్నారు.




No comments :
Write comments