సెప్టెంబర్
టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ సి.హె చ్.వెంకయ్య చౌదరితో కలిసి ఆదివా రం సాయంత్రం శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో జరుగుతున్న బ్రహ్మోత్ సవాల ఏర్పాట్లను చైర్మన్ తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్ యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చే యాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్ సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకు ని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్ తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చి న ప్రతి భక్తుడు వాహన సేవలను తి లకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
విద్యుత్ అలంకరణపై ప్రత్యేక దృ ష్టి పెట్టి ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. తిరు మలలో 35 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్ పాటు చేసి వాహన సేవలను తిలకించే లా ఏర్పాట్లు చేస్తున్నట్లు తె లియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్ వో శ్రీ మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్య నారాయణ, ఈఈ శ్రీ సుబ్రహ్ మణ్యం, డిప్యూటీ ఈవోలు శ్రీ లో కనాథం, శ్రీ రాజేంద్ర కుమార్, శ్రీ సోమన్నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు.











No comments :
Write comments