చంద్రగిరిలో
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌ చం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రి కుల వల్లగానీ, సిబ్బంది వల్ల గా నీ దోషాలు జరుగుతుంటాయి. వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవి త్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయి తీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్ రమాలు నిర్వహిస్తారు.
అక్టోబరు 12వ తేదీ ఉదయం 7 నుండి 9 గంటల వరకు చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం వైది క కార్యక్రమాలు జరుగనున్నాయి.
అక్టోబరు 13న ఉదయం 7 నుండి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉదయం 9 నుండి 10 గంటల వరకు పవిత్రసమర్పణ, సాయంత్రం పవిత్ర హోమాలు నిర్వహి స్తారు.
అక్టోబరు 14న ఉదయం 10.30 గంటల కు మహా పూర్ణాహూతి, కుంభప్రోక్ షణ, పవిత్ర విసర్జన, స్నపన తి రుమంజనం, చక్రస్నానం సాయంత్ రం 6 గంటలకు వీధి ఉత్సవం నిర్ వహించనున్నారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చె ల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసే వలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రం, స్వామివారి తీర్థప్ రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

No comments :
Write comments