చంద్రప్రభ
ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఉత్ తరాఖండ్ రాష్ట్రాల నుండి 21 బృం దాలలలో491 మంది కళాకారులు భరతనా ట్యం,
మోహినియాట్టం, కథాకళి, గౌడీయ నృ త్యం, కృష్ణ మహీమ, గంగావతార్ రూ పకం, శ్రీ రుక్మిణీశ విజయ, రసమయి గోవింద స్మృతి, మంజునాథ చరితం ప్రదర్శించారు.
ఉత్తరాఖండ్ కు చెందిన కళాకారులు జానపద నృత్యాలు, హరుల్ చోళియ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ రాలకు చెందిన కళాకారుల కోలాటం, మహారాష్ట్ర - వారాకరీ భజన, జా నపద నృత్యం, బతుకమ్మ, భాంగ్రా భక్తులను మంత్రముగ్ధులను చేసిం ది.
అదేవిధంగా గోదాదేవి కళ్యాణం, అష్టలక్ష్ములు, అళ్వార్ వేశ ధా రణ, డ్రమ్స్ ప్రదర్శన భక్తులలో మరింత ఆధ్యాత్మిక భక్తి భావాన్ ని పెంపొందించాయి.
వివిధ రాష్ట్రాల సంస్కృతుల సమ్ మేళనం భక్తులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది.




No comments :
Write comments