శ్రీవారి
ఈ సందర్భంగా మాట్లాడుతూ గరుడ వాహనం రోజున వీఐపీల రద్దీ అధి కంగా ఉన్నప్పటికీ సామాన్య భ క్తులకు దాదాపు 2500 గదులు కే టాయించామని చెప్పారు. సాధారణ రోజుల్లో సామన్య భక్తులకు 50 శాతం కేటాయిస్తున్నట్లు తెలిపా రు.
తిరుమలలో నూతన యాత్రికుల వ సతి సముదాయం -5 అందుబాటులోకి రావడంతో వసతి గదుల కోసం ఒత్ తిడి తగ్గిందని తెలియజేశారు. ఇందులో 2400 లాకర్లు భక్తుల కు అందుబాటులో ఉన్నాయని పేర్కొ న్నారు.అన్నప్రసాదం, కల్యాణ కట్ట సౌకర్యాలను అందుబాటులో ఉంచి 10వేల మంది భక్తులకు వస తి కల్పించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు.

No comments :
Write comments