అమరావతిలోని
సాధారణ భక్తుడి వలే నడుచుకుంటూ టిటిడి ఛైర్మన్ దర్శనానికి వెళ్ లారు. ఆలయంలో భక్తులకు కల్పించి న సౌకర్యాలను పరిశీలించారు. కొం దరు సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్ యక్తం చేశారు.
దేవదేవుడి అలంకరణ, క్యూలైన్లు, ఏర్పాట్లుపై స్థానిక అధికారులు, సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆలయ ఉద్యోగులు ఇలాంటి నిర్లక్ష్ యాన్ని వహిస్తే కఠిన చర్యలు తీ సుకుంటామన్నారు. ఇకపై దేశంలోని అన్ని శ్రీవారి ఆలయాలను ఆకస్మి కంగా సందర్శించాలని చైర్మన్ ని ర్ణయించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుం డా చర్యలు చేపట్టాలని, నిర్వహణ మరింత నాణ్యంగా ఉండాలని అధికారు లకు ఆయన సూచించారు.
టిటిడి చైర్మన్ ఆలయానికి చేరుకో గానే టెంపుల్ అర్చకులు, ఇన్స్పె క్టర్లు శ్రీ రామకృష్ణ, సందీప్ స్వాగతం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.
.jpg)
No comments :
Write comments