శ్రీనివాసమం
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 17వ తేదీన ఉదయం యాగశా లలో వైదిక కార్యక్రమాలు, సాయంత్ రం 6.30 గంటలకు పవిత్ర ప్రతిష్ ఠ నిర్వహించనున్నారు. రెండో రో జు అక్టోబరు 18వ తేదీన మధ్యాహ్ నం 12 గంటలకు పవిత్ర సమర్పణ చే స్తారు. చివరిరోజు అక్టోబరు 19వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ ణాహుతితో పవిత్రోత్సవాలు ముగి యనున్నాయి.
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మధ్ యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటే శ్వరస్వామివారి ఉత్సవర్లకు స్ నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీ ధి ఉత్సవం నిర్వహించనున్నారు .
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగు తుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్ రతకు ఎలాంటి లోపం రానీయకుండా ని వారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్ రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ . ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కా ర్యక్రమాలు నిర్వహిస్తారు.
ఈకార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్ రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గో పినాథ్, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments