చంద్రగిరిలో
మొదటిరోజు సుప్రభాతంతో స్వామివా రిని మేల్కొలిపి, సహస్రనామార్ చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు చతుష్టార్చన, పవి త్ర ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం సీతారామ సమేత లక్ష్మణస్ వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం యాగశాలలో వై దిక కార్యక్రమాలు, పవిత్ర ప్ రతిష్ట నిర్వహించారు. సాయంత్ రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పవిత్ర హోమాలు నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెం డెంట్ జ్ఞాన ప్రకాష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ముని హరి బాబు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొ న్నారు.
.jpg)
No comments :
Write comments