తిరుమలలో మం
రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూ షితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో వి హరిస్తూ భక్తులను కటాక్షించారు .
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీ శ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, బోర్డు సభ్యులు శ్రీ నరేష్, పే ష్కార్ శ్రీ రామకృష్ణ, ఇతర అధి కారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





No comments :
Write comments