తిరుమల శ్
చారిత్రక నేపథ్యంలో శ్రీకృష్ణదే వరాయలు కాలంలో చంద్రగిరిరాజు శ్ రీనివాస మహదేవ రాయలు చేసిన ధర్ మ శాసనం ప్రకారం పంతులుగారి వం శస్తులు ఈ హక్కును కొన్ని శతాబ్ దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై, అటు తరువాత 1952 నుం డి రథానికి బంగారు గొడుగు సమర్ పించడం జరుగుతున్నది.
కాగా పంతులుగారి ప్రస్తుత వంశీ కుడైన పంతులుగారి శ్రీ రామనాథన్ ఆధ్వర్యంలో కల్యాణకట్ట క్షురకు లు, సిబ్బంది, సభ్యులు ఈ కార్ యక్రమాన్ని మంగళవారం సాయంత్రం తిరుమలలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ శాంతా రామ్, రాష్ ట్ర నాయి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ శ్రీ రుద్రకోటి సదాశి వం, కల్యాణకట్ట డిప్యూటీ ఈవో శ్ రీ పి.వెంకటయ్య, ఏఈవో శ్రీ సి. ఏ.అమరనాధ్, సూపరింటెండెంట్ శ్రీ జి.శ్రీధర్ తదితరులు పాల్గొన్ నారు.



No comments :
Write comments