శ్రీవారి
తిరుమలలోని రామ్ భగీచ -2 లో ఏర్ పాటు చేసిన మీడియా సెంటర్ లో మం గళవారం ఆయన మీడియా సమావేశం నిర్ వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ఈ సంవత్సరం వార్షిక బ్రహ్మో త్సవాల్లో 3500 మంది శ్రీవారి సేవకులు, 400 మంది పరాకమణి సేవకులు, 100 మంది గ్రూప్ సూపర్వైజర్లు ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని శ్రీవారి సేవకు విచ్చేశారని చె ప్పారు.
గరుడసేవ రోజున నాలుగు మాడ వీధు ల్లో సుమారు 2000 మంది సేవకులను ప్రత్యేకంగా నియమించామని ఆయన తెలిపారు. వీరిలో 800 మంది అన్ నప్రసాదం, 700 మంది హెల్త్ డిపార్ట్మెంట్ , 200 మంది హోల్డింగ్ పాయింట్లు, 300 మంది విజిలెన్స్ & పోలీస్ విభాగాల్లో సేవలందించారని పేర్ కొన్నారు.
ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్ భంగా శ్రీవారి సేవకులతో చైన్ లిం క్లను ఏర్పాటు చేసి గ్యాలరీ చి వరిలో ఉన్న భక్తుడి వరకు అన్నప్ రసాదం, పానీయాలు, త్రాగునీరు అం దేలా చర్యలు చేపట్టామని ఆయన వి వరించారు.
100 మందికి పైగా గ్రూప్ సూపర్వై జర్లలో కొందరు రిటైర్డ్ గెజిటె డ్ అధికారులు కూడా ఉన్నారని, వా రు విశేషమైన సేవలు అందించారని సిపిఆర్వో తెలిపారు.
సెప్టెంబర్ 28న ఉదయం 4 గంటల నుం చి అర్ధరాత్రి 12 గంటల వరకు దా దాపు 20 గంటల పాటు శ్రమించి సే వకులు అపూర్వమైన సేవలు అందించా రని, వారి సేవలను భక్తులు మాత్ రమే కాకుండా టీటీడీ విభాగాలు కూ డా అభినందించాయని ఆయన పేర్కొన్ నారు. ఈ విజయానికి సేవా సదన్ సి బ్బంది చేసిన సమగ్ర ప్రణాళిక, సమిష్టి కృషే కారణమని ఆయన అభినం దించారు.
ఈ సమావేశంలో టీటీడీ పిఆర్వో ( ఎఫ్ఏసీ) కుమారి పి.నీలిమ కూడా ఉన్నారు.

No comments :
Write comments