శ్రీవారి త్
ఈ సందర్భంగా దాససాహిత్య ప్రాజె క్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనం ద తీర్థాచార్యులు స్వామివారి వైభవం, మెట్లోత్సవం విశిష్టతను భక్తులకు వివరించారు.
అనంతరం నామ సంకీర్తన, సామూహిక భజన, హరిదాసులు అందించిన ఉపదేశా లు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల నుండి విశే ష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు .
కాగా శుక్రవారం ఉదయం 4.30 గం టలకు అలిపిరి పాదాల మండపం నుండి శ్రీవారి త్రైమాసిక మెట్లోత్ సవం ప్రారంభం కానుంది. భజన మం డలి సభ్యులు సాంప్రదాయ భజన చేస్ తూ తిరుమలకు చేరుకుంటారు.
No comments :
Write comments