తిరుపతిలోని
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9. 00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, హోమం, చండీహోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్ వహించారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు హోమం, చం డీపారాయణం, సహస్రనామార్చన, విశే ష దీపారాధన చేపట్టనున్నారు.
కాగా, గృహస్తులు రూ.500/- చెల్ లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవి కె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెం డెంట్ శ్రీ చంద్రశేఖర్ , ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్ నారు.


No comments :
Write comments