టిటి
ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు స్ వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకె ళ్లి ఉదయం 9 గంటలకు శ్రీవారి మె ట్టు వద్దగల పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతి రుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తే నె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చే స్తారు. ఆ తరువాత అలంకారం, వన భోజనం, సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహిస్తారు. అక్కడి నుం డి సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
.jpg)
No comments :
Write comments