శ్రీ
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, ఎస్వీబీసీలోని మానవ వనరులు, ఆర్ థిక వ్యవహారాలు, ఉత్పత్తి, సరఫరా, నిల్వలు తదితర విభాగాల అంశాలను ఒకే సమగ్ర సాఫ్ట్ వేర్ వ్యవస్థలో సమన్వయం చేసేందుకు సం స్థ వనరుల సమగ్ర ప్రణాళికా వ్ యవస్థను (ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్) తీసుకురావాలని సూచిం చారు. అంతేకాక, ఇప్పటి వరకు ఎస్ వీబీసీలో ఫైల్స్ ను భౌతికంగా తీ సుకువచ్చి రోజువారి, నెలవారీ కా ర్యక్రమాలకు సంబంధించి అనుమతులు తీసుకుంటున్నారని, ఇకపై తదితర అంశాలను ఈ - ఆఫీస్ ద్వారా నిర్ వహించే ప్రక్రియను చేపట్టాలన్నా రు. ఈ - ఆఫీస్ ద్వారా సాంకేతి కత సేవలను సంస్థలో అమలు చేయడం ద్వారా రికార్డులను పటిష్టంగా, వ్యవస్థలు నిర్మాణాత్మకంగా మా ర్చవచ్చన్నారు. ఎస్వీబీసీలో ఆర్ థిక అంశాలను ఎప్పటికప్పుడు అం చనా వేసేందుకు ప్రభుత్వం నుండి లేదా అటానమస్ సంస్థ నుండి ప్రత్ యేకంగా అకౌంట్స్ ఆఫీసర్ ను ని యమించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ ఇంఛా ర్జీ సీఈవో శ్రీ డి. ఫణికుమార్ నాయుడు, ఎఫ్ఏ అండ్ సీఏవో శ్రీ ఓ. బాలాజీ తదితర అధికారులు పాల్ గొన్నారు.

No comments :
Write comments