తిరుపతిలోని
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, తిరుపతిలో నిర్వహించే దీపోత్ సవానికి విస్తృత ఏర్పాట్లు చే యాలని సంబంధిత అధికారులను ఆదేశిం చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ ఈ కార్య క్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు. సాయంత్రం 5. 30 గంటలకు వేద స్వస్తితో దీపోత్ సవం ప్రారంభమవుతుందని, అనంతరం దీప ప్రశస్తి, విష్వక్ సేన పూజ, పుణ్యాహవచనం, విష్ణు సహస్రనామ పారాయణం, మహాలక్ష్మీ పూజ, దీప లక్ష్మి నృత్యరూపకం, గోవిందనామాలు, చివరగా కుంభ హారతితో రాత్రి 8.30 గంటలకు ము గుస్తుందన్నారు. ఈ కార్యక్ర మం సజావుగా జరిగేలా అన్ని విభా గాలతో సమన్వయం చేసుకోవాలని ఆదే శించారు.
ఈ కార్యక్రమంలో డిపిపి కార్యద ర్శి శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్వీబీసీ సీఈవో శ్రీ డి.ఫణికు మార్ నాయుడు, ఎస్ఇ శ్రీ మనోహ రం, విజివో శ్రీ గిరిధర్, అన్ నమాచార్య ప్రాజెక్టు సంచాలకు లు డాక్టర్ లత తదితరులు పాల్ గొన్నారు.

No comments :
Write comments