కార్తీక వన భో
ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకి పై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపు గా పార్వేటమండపానికి వేంచేపు చే స్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్ రీ మలయప్పస్వామివారికి స్నపన తి రుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భం గా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గం టల నడుమ కార్తీక వనభోజన కార్యక్ రమం నిర్వహిస్తారు.
ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయం లో నిర్వహించు కల్యాణోత్సవం, ఊం జల్సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధి కారులు మరియు సిబ్బంది పాల్గొం టారు.


No comments :
Write comments