శ్రీవారి భక్తు
తిరుమలలోని అన్నమయ్య భవనంలో శు క్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్ రీ అనిల్కుమార్ సింఘాల్ భక్ తులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి....
• తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 17 నుం డి 25వ తేదీ వరకు కార్తీక బ్రహ్ మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం .
• భక్తుల సౌకర్యార్థం దాదాపు రూ. 25 కోట్లతో తిరుమలలోని ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుండి గోగర్భం డ్యాం సర్కిల్ వరకు Permanant Shelter, Q lines, Steel foot over bridges మరియు Toilets నిర్మిం చేందుకు నిర్ణయం తీసుకున్నాం.
• భక్తుల సూచనలు మేరకు శ్రీవారి దర్శనాలకు సంబంధించి శ్రీవాణి, ఇతర దర్శన టోకెన్లు జారీ చేసే విధానంపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు టీటీడీ బోర్డు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం.
• రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాం తాలలో రూ.750 కోట్ల శ్రీవాణి ట్ రస్ట్ నిధులతో 5 వేల భజన మంది రాలు నిర్మాణం.
• తిరుమల అటవీ ప్రాంతంలో రానున్ న 10 సంవత్సరాలలో జీవవైవిద్యాన్ ని కాపాడేందుకు, పచ్చదనాన్ని పెం పొందించేందుకు టీటీడీ బోర్డు ని ర్ణయం.
• టిటిడి ఆలయాలలోని ఆయా ప్రాంతా లలో భక్తుల రద్దీకి తగ్గట్లుగా అన్నప్రసాదాలు అందించేందుకు చర్ యలు తీసుకుంటున్నాం.
• ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లోని వెంకటపాలెంలో గల శ్రీ వేం కటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ ప్రాకారము, కల్యాణోత్సవ మం డపం, రాజగోపురం తదితర అభివృద్ధి పనులు ఈనెల 27వ తేదీ నుండి ప్ రారంభమవుతాయి.
• శ్రీవారి దర్శనానికి దళారులను నమ్మి మోసపోయిన్నట్లు ఇటీవల హై దరాబాద్కు చెందిన కొందరు భక్తు లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి ఫిర్యాదులు తరచు వస్తున్ నాయి. కావున భక్తులు శ్రీవారి దర్శనానికి దళారుల మాటలు విని మోసపోవద్దని, ఆన్లైన్ ద్వారా నే దర్శన టోకెన్లు పొందాలని వి జ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్ రీ వి. వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి.మురళీకృష్ణ, సిఇ శ్ రీ టి.వి. సత్యనారాయణ మరియు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్ నారు.


No comments :
Write comments