తిరుచానూరు శ్
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్ పాట్లపై ఇప్పటికే రెండుమార్లు జిల్లా ఎస్పీ, టిటిడి సివిఎస్వో , టిటిడి జేఈవో సమీక్ష నిర్వహిం చారు. తిరుచానూరు ఆలయం పరిసరా లలోను, పద్మసరోవరం, హోల్డింగ్ పాయింట్లు వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయా లని సూచించారు. పంచమి తీర్థం రో జు దాదాపు 75 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అం దుకు తగ్గట్లు అన్నప్రసాదాలు సి ద్ధం చేసుకోవాలని, పటిష్ట క్యూ లైన్లు, జర్మన్ షెడ్లు, పారిశు ద్ధ్య పనులు, వర్షం వచ్చినా భక్ తులకు ఇబ్బందులు లేకుండా పటిష్ ట చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 600 మంది పోలీసులు, 700 మంది టిటిడి సెక్యూరిటీ , 900 మంది శ్రీవారి సేవకులు, 2 వేల మంది పారిశుద్ధ్య కార్మి కులు సేవలు అందిస్తారన్నారు.
అదేవిధంగా, రోజువారి 10 వేల మందికి అన్నప్ రసాదాలు, పంచమి తీర్థం రోజున హో ల్డింగ్ పాయింట్లలో దాదాపు 25 వేల మందికి పైగా భక్తులు వేచియుం డే అవకాశం ఉందన్నారు. తిరుమల తరహాలో విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని సూచిం చారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అన్ని శాఖల అధికారులు ఎప్ పటికప్పుడు పర్యవేక్షించి చర్ యలు చేపడుతారన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవా లకు భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయు లు శ్రీ సిపి రాధాకృష్ణన్ వచ్చా రని, శ్రీ పద్మావతీ అమ్మవారి బ్ రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు ద్రౌపతి ముర్ము వస్ తున్నారని చెప్పారు. తిరుచానూరు లో భారత రాష్ట్రపతి పర్యటన నే పథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయా లని అధికారులను ఆదేశించారు.
తిరుచానూరులో ఏడాదికేడాది భక్తు ల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చే పట్టాలన్నారు. ఆలయాలకు మహిళా భక్తుల సంఖ్య పెరుగుతోందని, బ్ రహ్మోత్సవాలకు మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భక్తులను టిటిడి ఈవో ఆహ్వానించా రు.
అంతకుముందు, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగం గా ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మం త్రి గౌ. శ్రీ ఆనం రామనారాయణ రె డ్డి గారు నవంబర్ 17వ తేది సాయం త్రం రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని తెలిపారు.
తిరుచానూరు బ్రహ్మోత్సవాల ఏర్పా ట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఎస్ . వెంకటేశ్వర్ మాట్లాడుతూ, నవం బర్ 25న పంచమి తీర్థం ఉత్సవాన్ ని పురష్కరించుకుని శ్రీవారి ఆలయం నుండి వచ్చే సారె ఊరేగింపు సందర్భంగా తిరుపతి నగరంలో చర్ యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్ బరాయుడు మాట్లాడుతూ, గత అనుభవా లను దృష్టిలో పెట్టుకుని, ఈ ఏడా ది పంచమి తీర్థం రోజున పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్ నట్లు వెల్లడించారు. భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈసారి మహి ళా పోలీసులను ఎక్కువ మందిని ఏర్ పాటు చేస్తున్నట్లు తెలిపారు.
టిటిడి సివిఎస్వో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు అవసరమైన సిసి కెమెరాలను , సెక్యూరిటీ సిబ్ బందిని ఏర్పాటు చేసి నాలుగు మా డ వీధులలోను, పంచమి తీర్థం రోజు న ప్రవేశ, నిష్క్రమణ మార్గాల యం దు పటిష్ట చర్యలు తీసుకుంటున్ నట్లు తెలిపారు.
అంతకుముందు టిటిడి ఈవో, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జేఈవో, సివిఎస్వోలు అధికారులతో కలిసి ఆలయ వాహన మండపం, నాలుగు మాడ వీ ధులలో, పద్మసరోవరణం, గేట్ నెం బర్ - 4, జెడ్పీ హైస్కూల్, పూడి, నవజీ వన్ హోల్డింగ్ పాయింట్లను పరిశీ లించారు.
ఈ సమావేశంలో ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, శ్రీ మణికంఠ స్వా మి, సీఈ శ్రీ టి.వి. సత్యనారా యణ, ఎఫ్.ఎ అండ్ సీఏవో శ్రీ ఓ బా లాజీ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, పలువురు ఇతర అధికా రులు పాల్గొన్నారు.




No comments :
Write comments