తిరుమలలోని ధర్
సంవత్సరానికోసారి వేద పాఠశాలలో ని విద్యార్థులకు టీటీడీ వస్త్ రాలు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా 4 పంచె లు, ఒక దుప్పటి చొప్పున 380 మం ది విద్యార్థులకు అదనపు ఈవో పం పిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డి ప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అవధాని, వేద పండితులు, ఇతర అధికారులు పాల్గొ న్నారు.
No comments :
Write comments