తిరుచానూరు శ్
ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్ర నామార్చన, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6.30 గం టలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచ్ చి ఉత్సవం జరిపి, ధ్వజ స్థంభ తి రుమంజనం నిర్వహించారు. ఉదయం 9. 15 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు.
టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీ వి. వీరబ్ రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, కంకణ భట్టార్ శ్రీ పి. శ్రీని వాసాచార్యులు, అర్చకులు శ్రీ బా బు స్వామి, అర్చకులు, ఇతర అధికా రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈవో శ్రీ అనిల్ కు మార్ సింఘాల్ మీడియాతో మాట్లాడు తూ, సోమవారం ధ్వజారోహణంతో అమ్ మవారి బ్రహ్మోత్సవాలు ప్రారం భమయ్యాయని చెప్పారు. మాడ వీధుల్ లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవా రి దర్శనం కోసం వచ్చే భక్తులం దరికీ మూల మూర్తి దర్శనం చేయిం చేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజ వాహన సేవ, పంచమీ తీర్థంకు భక్తు లు పెద్ద సంఖ్యలో తరలి వస్తారని , ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళి కలు సిద్ధం చేశామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని, అమ్మవారి అనుగ్ రహానికి పాత్రులు కావాలన్నారు.
ఇదిలా ఉండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవా రు చిన్న శేష వాహనంపై నాలుగు మా డ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు.





No comments :
Write comments