16.11.25

టీటీడీకి ఎలక్ట్రిక్ బస్సు విరాళం electric bus




పూణేకు చెందిన పినాకిల్ మొబిలిటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.74.24 లక్షల విలువైన విద్యుత్‌ బస్సును శనివారం టీటీడీకి విరాళంగా అందించింది.


ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదుట బస్సు తాళాలను డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో తిరుమల ట్రాన్స్ పోర్ట్ డిఐ శ్రీ వెంక‌టాద్రి నాయుడు పాల్గొన్నారు.

No comments :
Write comments