ఇటీవల జరిగిన
శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం శ్రీ చరణి శనివారం తిరు మలలోని క్యాంప్ కార్యాలయంలో టీ టీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయు డును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా చైర్మన్ ఆమెను శాలు వతో సత్కరించి శ్రీవారి తీర్థప్ రసాదాలను అందజేశారు.
శ్రీవారి ఆశీస్సులతో భవిష్యత్తు లో క్రికెట్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్ భంగా చైర్మన్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కూ డా పాల్గొని శ్రీచరణికి అభినం దనలు తెలిపారు.


No comments :
Write comments