పవిత్ర కార్తీ
దీనిని పురస్కరించుకొని శ్రీ మలయప్ప స్వామివారిని బంగారుతిరు చ్చిపై వేంచేపు చేసి వాహన మండపా నికి తీసుకువచ్చారు. ఉదయం 8.30 గంటలకు సమర్పణ అనంతరం మలయప్పస్ వామి వారిని చిన్న గజవాహనంపై వా హనమండపం నుండి పార్వేట మండపాని కి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అదే విధంగా అందంగా అలంకరించి మరో పల్లకిపై ఉభయనాంచారులను రం గనాయక మండపం నుండి పార్వేట మం డపానికి ఊరేగింపుగా తీసుకు వచ్ చారు.
అనంతరం ఉదయం 11 నుండి 12 గంట ల వరకు శ్రీ భూ సమేత శ్రీ మ లయప్పస్వామివారికి స్నపన తి రుమంజనం వైభవంగా నిర్వహించారు.
చారిత్రక ప్రాశస్థ్యం:
కాగా ఈ వనభోజన మహోత్సవాన్ని శ్ రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి పెద్దకుమారుడైన శ్రీ పెద తిరు మలాచార్యులవారు 16వ శతాబ్దంలో నిర్వహించినట్లు చారిత్రక ఆధారా లు ఉన్నాయి. అయితే ఏకారణాల వల్ లనో ఈ కార్తీక వనభోజనోత్సవం ఆగి పోయింది.
సుమారు 500 ఏళ్ళుగా ఆగిన ఈ ఉత్ సవాన్ని టిటిడి 2010వ సంవత్సరం లో పునరుద్ధరించింది. అయితే 2020 నుండి కార్తీక మాసంలో వర్ షాల కారణంగా పార్వేట మండపంలో కా ర్తీక వన భోజనాలు జరుగలేదు. ఐదే ళ్ల తర్వాత పార్వేట మండపంలో వన భోజన మహోత్సవం నిర్వహించడంతో వే లాదిగా భక్తులు ఉత్సాహంగా పాల్ గొని భగవంతుని సమక్షంలో సహపంక్ తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్ మప్రచారపరిషత్ మరియు అన్నమాచా ర్యప్రాజెక్టుల తరపున వివిధ భక్ తి సంగీత కార్యక్రమాలు, హరికథలు ఏర్పాటు చేశారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిం చే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్ సవం, సహస్రదీపాలంకార సేవలను టి టిడి రద్దు చేసింది.
ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధి కారులు మరియు భక్తులు పాల్గొన్ నారు.






No comments :
Write comments