తిరుపతి శ్రీ
ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సు ప్రభాతంతో స్వామివారిని మేల్కొ లిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించా రు.
సాయంత్రం శ్రీ చంద్రశేఖర స్వా మివారి ఉత్సవమూర్తులు పురవీధుల్ లో విహరించి భక్తులకు దర్శనమిచ్ చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ అర్ చకులు, ఇతర అధికారులు పాల్గొన్ నారు.




No comments :
Write comments