చిత్తూరు జిల్
ఇందులో భాగంగా సాయంత్రం 5 గం టలకు ఆలయంలో ఏర్పాటు చేసిన యా గశాలలో పుణ్యాహవచనం, రుత్వి క్వరణం, వాస్తు పూజ, శాస్త్ రోక్తంగా అంకురార్పణ నిర్వహిం చారు.
కాగా, నవంబరు 9న ఉదయం 8 గంట లకు యాగశాలలో వైదిక కార్యక్ రమాలు, శాంతి హోమం, వాస్తు హో మం, కళాకర్షణలో భాగంగా గర్భాలయం లోని శ్రీ ప్రసన్న వేంకటేశ్ వరస్వామివారి మూలమూర్తి శక్ తిని కుంభంలోకి ఆవాహన చేసి యా గశాలలో ప్రతిష్టించి ఆరాధన లు చేట్టారు. సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాల లో వైదిక కార్యక్రమాలు నిర్వ హిస్తారు.
నవంబరు 10వ తేదీన ఉదయం 7. 30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్ణాహుతి, బాలాలయ సంప్ రోక్షణ ఆగమోక్తంగా నిర్వహించ నున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఆగమ సలహాదారులు శ్రీ వి.శ్రీనివాసా చార్యులు, సూపరింటెండెంట్ శ్రీ నాగేంద్ర, టెంపుల్ ఇన్స్పెక్టర్ లు శ్రీ భాను, రాహుల్, ఆలయ అర్ చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments