తిరుచానూరు
సింహం పరాక్రమానికి, శీఘ్రగమనా నికి, వాహనశక్తికి ప్రతీక. అమ్ మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అవలీలగా చేస్తుంది. భగవతి పద్మా వతి ఐశ్వర్యం, వీరత్వం , యశస్సు , శ్రీ (ప్రభ), జ్ఞానం, వైరాగ్ యం అనే ఆరు గుణాలను భక్తులకు ప్ రసాదిస్తుంది. శ్రీ వేంకటేశ్వర హృదయేశ్వరిని స్వామితో మమేకమైన శక్తిగా ధ్యానించడం సంప్రదాయం.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీం ద్రనాథ్, ఆలయ అర్చకులు శ్రీ బా బు స్వామి, అర్చకులు, ఇతర అధికా రులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






No comments :
Write comments