19.12.25

డిసెంబర్ 21న తిరుమలలో పల్స్ పోలియో pulse polio




దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21 తేదీ పల్స్ పోలియో కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.


ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21 ఉదయం 7 గంటలకు  ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో  కేంద్రాలను ఏర్పాటు చేశారు.


అశ్విని ఆసుపత్రిఆర్టీసీ బస్టాండ్జీఎన్సీ టోల్ గేట్సిఆర్ఓపీఏసీ 1 మరియు 2, కొత్త స్టాండ్హెల్త్ ఆఫీస్వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 మరియు 2, ఏటీసీఎంబీసీ-34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కల్యాణకట్టమేదరమిట్టపాపవినాశనంసుపథంబాలాజీ నగర్ వినాయక ఆలయంబాలాజీ నగర్ బాలబడిఎస్వీ హై స్కూల్తిరుమల ఆలయం లోపల మరియు వెలుపలఉద్యోగుల డిస్పెన్సరీల వద్ద పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేస్తారు.


ఇందులో భాగంగా 20 తేది ఉదయం 10 గంటలకు ఎస్వీ హైస్కూల్ నుంచి బాలాజీ నగర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహిస్తారుమధ్యాహ్నం 2 గంటల నుంచి యాత్రికులు మరియు స్థానికుల కొరకు జీపులో ప్రకటనలు చేస్తూ అవగాహన కలిగించనున్నారు.

No comments :
Write comments