డిసెంబర్ 23వతేదిఉదయం 6 నుండి 10 గంటలవరకుఈఆలయశుద్ధికార్యక్రమాన్నిఅర్చకులుఆగమోక్తంగానిర్వహిస్తారు. ఈకారణంగాఅష్టదళపాదపద్మారాధనసేవనురద్దుచేయడంజరిగింది.
అదేవిధంగా 23నప్రోటోకాల్ప్రముఖులకుమినహావీఐపీబ్రేక్దర్శనాలురద్దుచేయడంతో 22వతేదిసిఫార్సులేఖలుస్వీకరించబడవు. ఈవిషయాన్నిదృష్టిలోఉంచుకునిటీటీడీకిసహకరించాల్సిందిగాభక్తులకువిజ్ఞప్తిచేయడమైనది.
No comments :
Write comments