14.12.25

పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన షోడశదిన సుందరకాండ పారాయణం poornahuti






నవంబర్ 28 నుండి 16 రోజుల పాటు తిరుమలలో నిర్వహించిన షోడశదిన సుందరకాండ పారాయణం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో శనివారం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది.


లోక కళ్యాణార్థం తలపెట్టిన పారాయణంలో భాగంగా నవంబర్ 28 నుండి డిసెంబర్ 13 తేది వరకు ప్రతిరోజూ ఉదయం 8.30 నుండి 9.30 తిరుమలలోని వసంత మండపంలో సుందరకాండ పారాయణంధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఉదయం 9 నుండి 12 గంటల మధ్య రాధనఅభిషేకంహోమంఅనుష్టానం నిర్వహించారుఅనంతరం పూర్ణాహుతితో  కార్యక్రమం ముగిసింది.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డివేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ శివ సుబ్రహ్మణ్య అవధానివేద పండితులువిద్యార్థులు పాల్గొన్నారు.


No comments :
Write comments