తిరుచానూరుశ్రీపద్మావతిఅమ్మవారిఆలయంలోవైకుంఠఏకాదశిసందర్భంగాతెల్లవారుజామున 2 నుండి 3 గంటలవరకుతిరుప్పావై, ధనుర్మాసకైంకర్యాలునిర్వహించారు. ఉదయం 3 గంటలనుండిభక్తులనుదర్శనానికిఅనుమతించారు.సాయంత్రం 5.30 నుండిరాత్రి 7 గంటలవరకుఅమ్మవారికిఆస్థానంజరిగింది. రాత్రి 8 గం.లవరకుశ్రీపద్మావతీఅమ్మవారిఆలయంలో 32 వేలకుపైగాభక్తులుశ్రీపద్మావతీఅమ్మవారినిదర్శించుకున్నారు.
శ్రీనివాసమంగాపురంలో ...
శ్రీనివాసమంగాపురంశ్రీకళ్యాణవెంకటేశ్వరస్వామివారిఆలయంలోధనుర్మాసకైంకర్యాలఅనంతరంవేకువజామున 1.35 గంటలనుండిభక్తులకువైకుంఠద్వారదర్శనంప్రారంభమైంది. రాత్రి 8 గం.లవరకుదాదాపు 40 వేలుపైచిలుకుభక్తులుస్వామివారినిదర్శించుకున్నారు.
ద్వాదశిసందర్భంగాబుధవారంకూడాఆలయంలోభక్తులకువైకుంఠద్వారదర్శనంకల్పిస్తారు. ఉదయం 10 నుండి 11 గంటలవరకుచక్రస్నానంనిర్వహిస్తారు.
అప్పలాయగుంటలో ....
అప్పలాయగుంటలోనిశ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారిఆలయంలోవేకువజామున 3 నుండి 4 గంటలవరకుతిరుప్పావైతోస్వామివారినిమేల్కొలిపి, ధనుర్మాసకైంకర్యాలునిర్వహించారు. ఉదయం 5 నుండిరాత్రి8 గంటలవరకుభక్తులనుసర్వదర్శనానికిఅనుమతించారు. సాయంత్రం 5 నుండి 6 గంటలవరకుతిరువీధిఉత్సవంనిర్వహించారు.దాదాపు 25,720 మందిభక్తులుస్వామివారినిదర్శించుకున్నారు.
జనవరి 3నవైకుంఠద్వాదశిసందర్భంగాఉదయం 7 నుండి 8 గంటలవరకుస్నపనతిరుమంజనం, చక్రస్నానంనిర్వహించనున్నారు.
No comments :
Write comments