టోకెన్లేనిభక్తులుజనవరి2 నుండి 8వతేదివరకుసర్వదర్శనంక్యూలైన్లద్వారావైకుంఠద్వారదర్శనాలుచేసుకోవచ్చనిచెప్పారు. టీటీడీప్రత్యక్షపర్యవేక్షణద్వారఇచ్చేసూచనలనుపాటిస్తూదర్శనప్రణాళికలనురూపొందించుకుంటేఎలాంటిఇబ్బందిలేకుండాస్వామివారినిదర్శించుకోవచ్చనిచెప్పారు. దాదాపు 3500 మందిపోలీసు,విజిలెన్స్సిబ్బందిపగడ్భందీప్రణాళికలతోభద్రతఏర్పాట్లుచేశామన్నారు. ఏఐకమాండ్కంట్రోల్సెంటర్ద్వారానిరంతరంభద్రతనుపర్యవేక్షిస్తూఎలాంటిఇబ్బందికలగకుండాసిబ్బందిచర్యలుతీసుకుంటున్నారనిచెప్పారు. తొలిమూడురోజులపాటుటోకెన్కలిగినభక్తులునిర్దేశితటైమ్స్లాట్ప్రకారందర్శనక్యూలైన్లకువచ్చిస్వామివారినిదర్శించుకోవాలనితెలియజేశారు.
వైభవంగాస్వర్ణరథోత్సవం
వైకుంఠఏకాదశిపర్వదినాన్నిపురస్కరించుకునిమంగళవారంతిరుమలలోస్వర్ణరథోత్సవంవైభవంగాజరిగింది. ఉదయం 9 నుండి 10.30 గంటలనడుమశ్రీవారిరథరంగడోలోత్సవాన్నిపురమాడవీధుల్లోనేత్రపర్వంగానిర్వహించారు. పెద్దసంఖ్యలోభక్తులుపాల్గొన్నారు. ఈపర్వదినానతిరుమలశ్రీవారిఆలయంలోఅన్నిఆర్జితసేవలనురద్దుచేశారు.
No comments :
Write comments