VIDEO
తిరుప్పావై
ప్రవచనామృతంతో భగవంతుని కృపా కటా క్షాలకు పాత్రులు కావచ్చని శ్రీ శ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి చెప్పారు .
టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్ రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలో ని అన్నమాచార్య కళామందిరంలో సో మవారం సాయంత్రం తిరుప్పావై ప్ రవచనాల ప్రారంభ సమావేశం జరిగిం ది.
ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ పె ద్ద జీయర్స్వామి అనుగ్రహ భా షణం చేశారు. శ్రీవారి వైభవా న్ని పాశురాల ద్వారా వ్యాప్తి చే సిన 12 మంది ఆళ్వార్లలో గోదాదే వి ఒకరిని చెప్పారు. గోదాదేవి అ నన్యమైన భక్తిభావనతో భగ వంతుని కీర్తిస్తూ పాశురాలు ర చించారని తెలిపారు. భగవంతుని ఆరాధనకు భాషతో పనిలేదని, భా వన ముఖ్యమని చెప్పారు.
అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ, వేదాల సారమే తి రుప్పావై అని, ధనుర్మాసంలో 30 రోజుల పాటు భక్తుల హృదయాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించేందుకు తిరుప్పావై ప్రవచన కార్యక్ రమం నిర్వహిస్తున్నట్టు తెలి పారు. పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఈ మాసంలోనే వస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా 233 ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.
ప్రవచనకర్త శ్రీ చక్రవర్ తి రంగనాథన్ మాట్లాడుతూ, సూర్ యుడు ధను రాశిలో ప్రవేశించడా న్నే ధనుర్మాసం అంటారన్నారు. ఈ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో భ గవంతుని ఆరాధిస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పారు. గోదాదే వి అమ్మవారు పూమాలలతోపాటు పా శురాల మాలను శ్రీ రంగనాథస్వా మికి సమర్పించారని వివరించా రు.
కాగా, ధనుర్మాసాన్ని పురస్కరిం చుకుని డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14 వ తేదీ వరకు అన్నమాచార్ య కళామందిరంలో ఉదయం 7 నుండి 8 గం టల వరకు శ్రీ చక్రవర్తి రంగ నాథన్ చే తిరుప్పావై పై ప్ రవచనం ఉంటుంది. శ్రీమతి ద్వా రం లక్ష్మి పాశురాలను గానం చే స్తారు.
ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్ రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్, టిటిడి ఎస్టేట్ అధికారి శ్రీమతి సువర్ణమ్మ , ఆళ్వా ర్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్ రోగ్రాం ఆఫీసర్ శ్రీ పురుషోత్తం , పుర ప్రజలు పాల్గొన్నారు.
No comments :
Write comments