VIDEO
డిసెంబర్
30 నుండి జనవరి 8 వ తేది వరకు తిరు మల శ్రీవారి ఆలయంలో నిర్వహించను న్న వైకుంఠ ద్వార దర్శనాలపై సో షియల్ మీడియాలో జరుగుతున్న అసత్ య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీ డీ చైర్మన్ శ్రీ బీ . ఆర్ . నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు . తి రుమలలోని టీటీడీ చైర్మన్ క్యాం పు కార్యాలయంలో ఆయన మీడియాతో మం గళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు .
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని భక్తులకు తిరుమలకు అనుమతి లేదంటూ సోషియల్ మీడియాలో జరుగు తున్న ప్రచారాన్ని ఆయన ఖండించా రు. భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
గత రెండు నెలలుగా వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్ల కోసం టీటీడీ అ ధికారులు విశేషంగా కృషి చేస్తు న్నారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్ రభుత్వం మంత్రులతో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను పర్యవేక్షి స్తోందని తెలిపారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకు ని డిసెంబర్ 30, 31, జనవరి 1 వ తేదిలకు ఈ- డిప్ ద్ వారా భక్తులకు టోకెన్లు కేటాయిం చామని చెప్పారు. ఈరోజుల్లో టోకె న్ ఉన్న భక్తులను మాత్రమే దర్ శనాలకు అనుమతిస్తామని, టోకెన్ లే ని భక్తులు తిరుమలకు రావచ్చని స్ప ష్టం చేశారు. కాకపోతే టోకెన్ లే ని భక్తులకు దర్శనాలు లేకపోవటం తో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని చెప్పారు.
టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2 వ తేది నుండి 8 వ తేది వరకు సర్ వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుం ఠ ద్వారా దర్శనాలు చేసుకునేందు కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని విని యోగించుకుని స్వామివారిని దర్శిం చుకోవచ్చని తెలిపారు.
ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ బస్సుల్లో బ్యానర్లు, తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్ లో ఫ్లెక్సీలు, బ్రాడ్ కాస్టిం గ్, టీటీడీ సోషియల్ మీడియా, ఎస్ వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా అవ గాహన కల్పిస్తామన్నారు.
టీటీడీ సూచనలు పాటిస్తూ భక్తులం దరూ సంయమనంతో స్వామివారిని దర్ శించుకోవాలని ఈ సందర్భంగా చైర్ మన్ భక్తులకు తెలియజేశారు.
No comments :
Write comments